CM Revanth Reddy: థేమ్స్ తరహాలో మూసి నది.. లండన్ టూర్లో రేవంత్ కీలక ఒప్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ రివర్ అథారిటీ అధికారులు, నిపుణులతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వారితో చర్చించారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలకమండలి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. థేమ్స్ నది ప్రక్షాళన తనను లండన్ వెళ్లేలా ప్రేరేపించిందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారంతో ముందుకు సాగుతుందని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సాధ్యమయ్యే అనేక సహకార అంశాలపై మరింత సమగ్ర చర్చ జరిగింది. మూసీని పునరుద్ధరణ, సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని చెరువులకు, ప్రజలకు నీటి సరఫరా సులువవుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.
Read also: BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ఈ క్రమంలోనే మూసీ నది పరివాహక ప్రాంతమంతా ఉపాధి, ఆర్థికాభివృద్ధి జోన్గా మార్చాలని కొద్దిరోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఈరోజు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తామని రేవంత్ రెడ్డికి అధికారులు హామీ ఇచ్చారు. భూమిపై ఉన్న చాలా నగరాలు చారిత్రాత్మకంగా నదులు, సరస్సులు లేదా సముద్రాల వెంట అభివృద్ధి చెందాయి. పట్టణ మానవ నివాసాలకు నీటి వనరులు జీవనాధారం. హైదరాబాద్ మూసీ నదితో అభివృద్ధి చెందింది. కానీ హుస్సేన్సాగర్ సరస్సు మరియు ఉస్మాన్సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న అభివృద్ధి ప్రత్యేకమైనది. మూసీని పునరుజ్జీవింపజేసి పూర్తి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత.. నదులు, సరస్సుల ద్వారా హైదరాబాద్కు విద్యుత్ సరఫరా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!