CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. నేడు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిద్దిపేట జిల్లాలోని వేములవాడ, దుబ్బాకలో పర్యటించనున్నారు.
Read also: RBI: వ్యక్తిగత రుణాలపై కఠిన నిబంధనలు.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ముందుగా ఖానాపూర్లో నిర్వహించే జన్ ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం జగిత్యాలకు చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన జన్మంగల్ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం ఆయన వేములవాడకు బయలుదేరి వెళతారు. 3 గంటలకు వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో జరిగే జన ఆశీర్వాద సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. చివరగా సాయంత్రం 4 గంటలకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే జన్ ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.
Bollywood: ‘A’ సర్టిఫికేట్ తో అత్యధిక కలెక్టన్స్ రాబట్టిన సినిమాలు ఇవే…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!