CM KCR: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము అని సీఎం కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు నుదుటి రాతను మారుస్తుంది.. అందుకే ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు. అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర చూడాలని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడ గొట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తలాపున గోదావరీ పారినా తాగే నీళ్ళు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు ఉందా? అని ప్రశ్నించారు. రైతు చనిపొతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ల ఇంటికే పంపించామన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారని మండిపడ్డారు. ధరణీ తీసి వేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము అని అన్నారు. ఐటి రద్దు చేయమంటే మోడీ వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Indrakaran Reddy: మా నిర్మల్ అభివృద్ధి పట్టదా..? మోడీపై ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
మనం చొరవ తీసుకుని కేసీఆర్ విజయం సాధిస్తారో లేదో చూద్దాం.. తెలంగాణ వస్తుందో చూడాలి. తెలంగాణతో 33 పార్టీలు నిలబడితే తెలంగాణ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదు’’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదు? పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హయాంలో మంచి నీరు కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ వల్ల తెలంగాణ 58 ఏళ్లు నష్టపోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలను అన్ని విధాలా ఏడిపించారని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టింది. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. BRS రైతుబంధు తీసుకొచ్చింది. అయితే ఇది వృధా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని అంటున్నారు. అభ్యర్థుల లక్షణాలు మరియు పార్టీల చరిత్ర ఆధారంగా ఓటు వేయండి. ఓటు వేస్తే మన రూపురేఖలే మారిపోతాయని అన్నారు.
EV Charging Stations: చార్జ్జోన్తో ఎంజీ మోటార్ టై అప్.. పలు ప్రదేశాలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..