CM KCR: మంచిర్యాల నస్పూర్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు నుదుటి రాతను మారుస్తుంది..
CM KCR: ఆషామాషీగా పని చేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారలో భాగంగా.. సీఎం కేసీఆర్ మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అభాండాలు, అబద్ధాలు, హామీలు ఇవ్వడం దేశంలో ఎన్నికల సమయంలో