Kishan Reddy: సెప్టెంబర్ 17.. హిందూ ముస్లింలకు సంబంధించిన కార్యక్రమం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ రంగులు మార్చే పార్టీ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17… హిందూ ముస్లింలకు సబంధించిన కార్యక్రమం కాదని ఆయన వెల్లడించారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన చరిత్రను తెలంగాణ మరవదన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే పనిచేసాయని… దేశ సంస్కృతిని, త్యాగాలను చెప్పేందుకు ప్రయత్నించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్కు ప్రధాని మోడీ ఫోన్.. ఆ అంశాలపై కీలక చర్చ
Also Read
370 ఆర్టికల్ రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని అన్నారని.. కానీ ఒక్క ఈగ, దోమ కూడా కదలలేదన్నారు. మోడీ నాయకత్వం పట్ల విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ నేతృత్వంలో కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడుతామన్నారు. సెప్టెంబర్ 17న జరిగే కార్యక్రమానికి ముగ్గురు సీఎంలను ఆహ్వానించామని.. ఎవరెవరు వస్తారో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ రావాలని కోరుతున్నామని కిషన్రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..