కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్క పై పక్షుల గుళ్ళు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కోటి వృక్షార్చన పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐ.ఆర్.ఎస్ గారు మియావాకి పద్దతిలో తక్కువ ప్రదేశంలో చిట్టి అడవి సృష్టించే విధంగా మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రదేశంలో ఆ మొక్కలు పెరిగి పెద్దగా అయి ఈరోజు వివిధ రకాల పక్షులకు , కిటలాకు నిలయంగా మారి ఆ చెట్లపై గుళ్ల ను ఏర్పరచుకొని వాటిలో గ్రుడ్ల ను పెట్టి కొత్త పక్షులను జననం ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మనం పెట్టిన మొక్కలు పక్షులకు, కీటకాలకు ఆవాస కేద్రంగా ఉండి అంతరించి పోతున్న వివిధ రకాల జాతుల పక్షులకు, కీటకాలకు నిలయంగా మారాయని పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న జీవులు మళ్లీ మనం చూసే వీలు కలుగుతుంది. వీటిని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా అయి పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం చాలా సంతోషంగా ఉందని.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కి మనం ఇస్తున్న అద్భుతమైన కానుక అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తన ట్విట్టర్ వేదిక ద్వారా అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్న సింగరేణి డైరెక్టర్ బలరాం గారికి అభినందనలు తెలియజేశారు.

తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!