Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే
Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే..అని బండి సంజయ్ అన్నారు. ఎంపీ నిధుల నుండి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారు. కరీంనగర్ కి బండి సంజయ్ ఏం చేశాడు అని వినోద్ ,పొన్నం నన్ను అడుగుతున్నారని మండిపడ్డారు. నేను ఏం చేశానో వినోద్ రావు వరంగల్ వెళ్ళేప్పుడు , పొన్నం హుస్నాబాద్ లో తిరిగేప్పుడు చూడాలన్నారు. కరీంనగర్ లో ROB ,లేదా రైల్వే స్టేషన్ ని చూస్తే నేనేం చేశానో తెలుస్తదన్నారు. టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే అన్నారు. స్మార్ట్ సిటీకి నిధులు ఎవరిచ్చారో లెక్కలు చూస్తే తెలుస్తదన్నారు. అద్వానీకి భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. క్విట్ ఇండియా ,ఎమర్జెన్సీ.,అయోధ్య పోరాటం లో పాల్గొన్న అద్వానీకి భారత రత్న ఇవ్వడం సంతోషమని తెలిపారు. బిఆర్ఎస్ ఎంపీ ఎన్నికల కోసం చేసిన సర్వే రిపోర్ట్ నా దగ్గరికి వచ్చిందన్నారు.
Read also: Part Time Jobs Fraud: ఉద్యోగాల పేరుతో మోసాలు.. అదుపులో నలుగురు గుజరాతీలు
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
సర్వేలో అంతా బీజేపీ ,మోడీ అని రావడం బిఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. టెరరిస్టులు, ఉగ్రవాదులు చెసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వారు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇండియా కూటమి విచ్ఛినం అవుతుండటంతో ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ కూడా ఇలానే మాట్లాడిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అయోధ్య రామాలయనికి అనుకూలంగా బీజేపీ ఉందని తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ వైఖరి ఏంటో రేవంత్ చెప్పాలన్నారు. రామాలయానికి కాంగ్రెస్ వ్యతిరేకమైతే… బయటికి వచ్చి చెప్పండని అన్నారు. బీజేపీ రామాలయం కట్టింది, అది తీసేసి బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఉందా? అన్నారు. మేము హిందువులం అని చెప్పుకోలేని కుహనా లౌకిక వాదులు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి నోటి నుండి జై శ్రీరామ్ అనిపించింది బీజేపీ అన్నారు.
The Raja Saab: ప్రభాస్ రాజు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతికే… హింట్ ఇచ్చిన మేకర్స్
తాజావార్తలు
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
-
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
-
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
-
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!