Bandi Sanjay: మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశ ప్రయోజనాల కోసమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Responds On Supreme Court Verdict on Demonetisation: నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మరోసారి ఐదుగురు జడ్జీల ధర్మాసనం తీర్పు నిరూపితం చేసిందన్నారు. ఈ దేశంలో సంపద కొందరి వ్యక్తుల వద్ద నిక్షిప్తం కాకుండా.. ప్రతీ పేదేళ్లకు ఒకసారి నోట్లు రద్దు చేసి, కొత్త నోట్ల ముద్రణ చేయాలని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్కు ప్రతిపాదన చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాన్ని నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ ఆచరణలో చూపెట్టారన్నారు.
Bandla Ganesh: నిజమైన పవన్ ట్యాలెంట్ ను బయటకు తీసింది నేనే.. గురూజీ బరూజీ ఎవడు..?
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
దేశంలో మితిమీరిన అవినీతిని అదుపులో పెట్టేందుకు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు, స్వచంద సంస్థల ముసుగులో మన దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూసిన పాకిస్థాన్ లాంటి తీవ్రవాద ప్రేరిపిత దేశాల నుండి వచ్చే నల్ల ధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయని అన్నారు. మోడీ అద్భుత పాలనని బలహీనపరిచేందుకే.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆ పిటిషన్లను దాఖలు చేశారన్నారు. ఎందరో నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారని చెప్పారు.
Umran Malik: షోయబ్ అఖ్తర్ రికార్డ్ని తప్పకుండా బద్దలుకొడతా
అయితే.. ఆనాడు నోట్ల రద్దు విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ, దాఖలైన 58 పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిందని బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది దేశ ప్రయోజనాల కోసమేనని సుప్రీం తీర్పుతో మరోసారి తేలిపోయిందన్నారు. నోట్ల రద్దు ఫలాలు.. ఈ దేశ ఆర్థిక, దేశ భద్రత విషయంలో మన కళ్ల ముందు కనిపిస్తుందన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!