Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Consoles Nagaraju Wife Ashrin Sulthana In Vikarabad Dist

Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..!

Published Date :May 16, 2022 , 6:22 pm
By Sudhakar Ravula
Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌.. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు.. నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణం అన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్న ఆయన.. హోంమంత్రి చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి.. రోహింగ్యాలకు కొమ్ముకాస్తున్నాడు అని విమర్శించారు.. సీఎం తాగి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు తప్ప పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు. దళిత, సోకాల్డ్ సంఘాలు ఏమైపోయినాయి? నాగరాజు ఇంటి, కుటుంబ సభ్యుల శోకం, ఆర్ధిక దుస్థితి మీకు కన్పించడం లేదా? అని నిలదీశారు బండి సంజయ్‌.

Read Also: Congress: తెలంగాణలోనే మొదట రాహుల్‌ గాంధీ పాదయాత్ర..!

ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బయిలను చంపేస్తున్నా…. ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్‌.. నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ముస్లిం లుచ్చా నాకొడులు నరికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు? కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించ లేదు…? అని ఫైర్‌ అయ్యారు. ఎంఐఎం నేతల పేరు వింటేనే కేసీఆర్‌ గజ గజ వణికి పోతున్నాడు.. పాతబస్తీ పోవాలంటే కూడా సీఎం కేసీఆర్.. ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? హోం మంత్రి ఉన్నట్ల లేనట్లా? హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోరా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ఇంకెంత మంది రక్తం చిందిస్తే మీ కళ్లు చల్లబడతాయి? అని మండిపడ్డారు.

జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి హత్య జరిగిన వివరాలను సేకరించింది.. కానీ, కేసీఆర్‌ మాత్రం ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్‌.. నాగరాజును హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్‌ వ్యవహార శైలిపై దళితులు అందరూ ఆలోచించాలి… దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్య గానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణమైన విషయం అన్నారు. నాగరాజు హత్య వెనక మహా కుట్ర దాగి ఉంది. ముస్లిం ఉగ్రవాద సంస్థలు హిందువులను, హిందూ సమాజాన్ని భయపెట్టేందుకు చేస్తున్న కుట్ర ఇది అని ఆరోపించారు. ఇది ముమ్మాటికి వ్యక్తిగత హత్య కాదు.. ముస్లిం ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య.. హిందువులు ముస్లింలకు భయపడి ఉండేలా చేస్తున్న దుశ్చర్యగా పేర్కొన్నారు. లవ్ జీహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, లోబర్చి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే ఈ నోళ్లెందుకు ప్రశ్నించడం లేదు.. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేశారు. ఇది మొదటిది కాదు.. రెండేళ్ల క్రితం గుంటూరులో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిని ముస్లిం ఉగ్రవాద సంస్థలు ప్రేరేపించడంతో నరికి చంపారు.. ముస్లిం ఉగ్రవాద, ఎంఐఎం ప్రేరేపిత సంస్థల పోరు పడలేకనే కదా పాతబస్తీ నుంచి హిందువులు వేరే చోటుకు తరలిపోయారని మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, ఆ పార్టీ సంకనాకే టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది అని ఆరోపించారు బండి సంజయ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashrin Sulthana
  • bandi sanjay
  • bjp
  • Nagaraju
  • Saroornagar Incident

తాజావార్తలు

  • Iran War Impact on Pakistan: ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌లో సంక్షోభం..!

  • BCCI: 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్.. రోహిత్, కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ..

  • Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!

  • BCCI: మిగిలిన IPL 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అప్పుడే..!

  • Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions