Telangana Elections 2023: పినపాకలో కాంగ్రెస్ కార్యకర్తలపై చెప్పు తీసిన ఎమ్మెల్యే.. పోలీసుల లాఠీఛార్జి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High tension at Pinapaka Polling:తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే భద్రాచలం జిల్లా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో నాలుగు గంటలకే నిబంధనల ప్రకారం పోలింగ్ ని ముగించేశారు అక్కడి అధికారులు. ఇక భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గం లోని ఎల్చిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే రేగా కాంతారావుని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఒక మహిళను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నెట్టివే యటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Telangana Assembly Election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్..
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
అయితే ఈ సమయంలో రేగా కాంతారావు చెప్పు తీయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాల రాయవద్దని కోరారు. ఇక మరోపక్క సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ సర్పంచ్ తండాలో డబ్బులు రాలేదని గ్రామస్తులు ముందు ఎవరూ పోలింగ్ బూత్ కి రాలేదు. అయితే ఓటు వేయకున్నా పోలింగ్ బూత్ వద్ద గ్రామస్తులంతా ఉండటంతో ఒక్కసారిగా ఓటు వేసేందుకు దూరే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు అది ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు పై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ లాఠీచార్జి చేసినట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!