Whatsapp Updates: అదిరిపోయే కాలింగ్ ఫీచర్స్ తో అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్..
- 32 మందితో వీడియో కాల్స్
- ఆడియోతో స్క్రీన్ షేరింగ్
- స్పీకర్ స్పాట్లైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకోవచ్చింది. ఇదివరకు అనేక కాలింగ్ అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్ మరోసారి ఏకంగా మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2015లో వాట్సాప్ కాలింగ్ ను మొదలు పెట్టినప్పుడు నుంచి అనేక అప్డేట్స్ తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్ఫామ్ లలో సపోర్ట్ తో అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే తాజాగా తీసుకువచ్చిన మూడు అప్డేట్ల విషయానికి వస్తే..
32 మందితో వీడియో కాల్స్:
Also Read
- Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
- Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
వీడియో కాల్ విషయంలో వాట్సాప్ గణనీయమైన అప్ గ్రేడ్ తీసుకువచ్చింది. వీడియో కాల్ లో పాల్గొనే వారి సంఖ్య తాజాగా 32 కి చేరుకుంది. దీంతో ఇప్పుడు ఫోన్ లేదా డెస్క్టాప్ ఇలా సంబంధం లేకుండా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ ఇంట్రాక్ట్ అవచ్చు. ఇది ఎక్కువగా స్నేహితులను పలకరించినప్పుడు, అలాగే వర్చువల్ మీటింగ్స్ సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఆడియోతో స్క్రీన్ షేరింగ్:
వాట్సప్ కాలింగ్ సమయంలో ఆడియోతో పాటు స్క్రీన్ షేరింగ్ అనేది సరికొత్త ఫీచర్లలో ఒకటి. మీరు ఆడియోతో పాటు వీడియోను చూడాలన్న సమయంలో లేదా కాల్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్ పై ఏదైనా షేరింగ్ చేయాలనుకుంటే సరైన ఆప్షన్ గా ఇప్పుడు వినియోగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆడియోను స్క్రీన్ చేసిన సమయంలో వినవచ్చు. దీంతో గ్రూప్ కాల్స్ మరింత ఇంటర్ యాక్టివ్ గా ఉండబోతున్నాయి.
స్పీకర్ స్పాట్లైట్:
ఇకపోతే ఈ అప్డేట్ లో మనం గ్రూపు కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎవరు మాట్లాడుతున్న విషయం ట్రాక్ చేయవచ్చు. అయితే కొత్త స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ తో మాట్లాడుతున్న వ్యక్తి ఆటోమేటిక్గా స్క్రీన్ పై హైలైట్ అవుతుంది. మాట్లాడుతున్న వారు స్క్రీన్ పై మొదట కనిపిస్తారు. దాంతో కాన్వర్జేషన్ మరింత సులభంగా జరగనుంది.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..