బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ప్రలే’పై దృష్టి పెట్టారు. జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ‘పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్’గా రూపొందనుంది. ఈ భారీ ప్రాజెక్టులో కథానాయికగా అలియా భట్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ ‘గల్లీ భాయ్’, ‘రాకీ ఔర్ రాణీ కి…