యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 19 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు స్పెషల్ పోస్టర్లు, #19YearsForPrabhas అనే హ్యాష్ట్యాగ్తో సంబరాలు చేసుకుంటున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఈశ్వర్” చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాలతో ఈ స్టార్ హీరో ఉన్నంత బిజీగా ఇండియా వైడ్ గా ఎవరు లేరు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రం కూడా రేపు (అక్టోబర్…
‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అంతే కాదు తను చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త విషయాలను చూపిస్తూ ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊరికే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. సినిమాల కోసం ఆయన పడుతున్న పాట్లు, కష్టాలు అభిమానులు చూస్తూనే ఉన్నారు. ‘బాహుబలి’గా మారడానికి భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకూ సరికొత్త మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడట.…