రెండో రోజు ఆట మూడో సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 103వ ఓవర్లో విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ క్రీజులో ఉన్నారు. విండీస్ పేసర్ కీమర్ రోచ్ తన 14వ ఓవర్ని వేస్తున్నాడు. సింగిల్ తీసిన అనంతరం జైశ్వాల్ సహనం కోల్పోయి.. నా దారికి అడ్డురాకు.. అంటూ హిందీలో ఓ పచ్చి బూతు పదాన్ని ఉపయోగించాడు. జైశ్వాల్ అన్నది కోహ్లీ వెంటనే ఏం జరిగిందని అతడిని అడిగాడు. రన్ తీస్తుంటే.. అతడు పదే…
IPL 2023 : టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై జట్టు బరిలోకి దిగింది. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టడంతో మొదటి ఓవర్లో చెన్నై జట్టు 7పరుగులు సాధించింది.