షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ, రెడ్మీ 15 సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ రెడ్మీ 15A 5G స్మార్ట్ఫోన్గా మార్కెట్లోకి ప్రవేశించనుంది. రెడ్మి 15A 5G స్మార్ట్ఫోన్ మార్చి 27న భారతదేశంలో విడుదల కానుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని షియోమి వెబ్సైట్ వెల్లడించింది. రాబోయే రెడ్మి 15A 5G స్మార్ట్ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే ఉంటుంది. దీనికి 6300mAh బ్యాటరీ మద్దతు ఇస్తుంది. ఇది ఆక్టా-కోర్…
Xiaomi Redmi K70 Ultra: షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది. కంపెనీ చైనాలో లాంచ్ చేసిన బ్రాండ్ K70 సిరీస్లో ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫోన్. వేరే దేశాలలో కంపెనీ ఈ ఫోన్ ను Xiaomi 14T ప్రో పేరుతో విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ను కలిగి ఉంది. ఇంకా 5500mAh బ్యాటరీ,…