Xiaomi X Pro QLED (2026): భారత్లో షియోమీ (Xiaomi) సంస్థ మరో భారీ స్క్రీన్ మోడల్ను తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్న Xiaomi X Pro QLED (2025) సిరీస్కు కొనసాగింపుగా.. ఇప్పుడు కొత్త 75-అంగుళాల మోడల్ ను కంపెనీ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం Xiaomi X Pro QLED (2026) 75-అంగుళాల టీవీ ఫిబ్రవరి 19న భారత్లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇందుకు…