భూమిపై మనుషుల మనుగడ ఎంతకాలం పాటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. భూకంపాలు, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు, గ్లోబల్ వార్మింగ్ ఇలా అన్ని మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. మూకుమ్మడి దాడుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత దశాబ్దకాలంగా ప్రపంచంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దృవప్రాంతాల్లోని మంచు కరిగిపోతున్నది. అనేక దేశాలు ఆదిపత్యం కోసం యుద్ధాలు చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతీ దేశం భయానకమైన ఆయుధాలను సొంతం చేసుకుంది. పదుల సంఖ్యలో అణ్వాయుధాలు…