Domestic Violence: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక హత్య కేసులో పారిశ్రామికవేత్త ఆయన భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఫిలిప్పీన్స్లోని ఓ మాల్లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. ఈ పిల్లి అస్సలు పనికి తగ్గకుండా.. సెక్యూరిటీ సిబ్బందితో విధులు నిర్వహిస్తోంది. పిల్లి చేసే పనుల్లో అలసటే కనపడటం లేదు. ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది.
భారత్లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
కరోనా ఎంట్రీతో వర్కింగ్ స్టైల్ మారిపోయింది.. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాల్సిన పరిస్థితి… అయితే, ఇదే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు… ఒకే సమయంలో రెండు కంపెనీల్లోనూ పని చేస్తున్నారట.. ఉద్యోగం చేస్తూనే.. సైడ్లో మరో కంపెనీలో… వారు పనిచేస్తున్న సంస్థకు పోటీగా ఉన్న సంస్థల్లోనూ వర్క్ చేస్తున్నారట.. అయితే.. ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మూన్లైటింగ్ విధానంలో తమ సంస్థకు చెందిన 300 మంది…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లు వేగంగా పెరుగుతున్నవేళ అనేక దేశాల్లో ఐదు రోజుల పనివేళలను నాలుగు రోజులకు కుదిస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 2020 నుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో వర్క్ఫ్రమ్ హోమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు వివిధ దేశాలు సిద్ధమయ్యాయి. రోజుకు పనివేళలను పెంచి, పని దినాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి. Read: లైవ్: పులివెందుల…