అక్రమ సంబంధాల మోజులో కొందరు మహిళలు తమ సంసారాల్ని పాడు చేసుకుంటున్నారు. కుటుంబ పరువుల్ని బజారుకీడుస్తున్నారు. చివరికి భర్తల్ని కడతెర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఓ మహిళ కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. ప్రియుడి మోజులో భర్తకు విషమిచ్చి హతమార్చింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయి, కటకటాలపాలయ్యింది. మైసూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లాకు చెందిన లోకమణి(36)కి పదేళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. శిల్పకు…
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి…
సుపారీ ఇచ్చి తన భర్తను భార్య చంపించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అతని ప్రవర్తనతో విసుగెత్తిపోవడం వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ‘ఈ సుత్తితోనే చంపేయ్’ అంటూ సుపారీ రౌడీకి సూచించింది. దోపిడీహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ, చివరికి పోలీసుల విచారణలో ఆమె పట్టుబడింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వికాస్ నగర్లో బట్టల దుకాణం నడిపే మృతుడు వీర్ బహదూర్ వర్మ (50).. కొన్ని నెలల కిందట తన షాపులో…
చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ మరిచి కన్నకూతురిపైనే అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గపు తండ్రి. భర్త ఘాతుకాన్ని ఆపడానికి ఏ భార్య చేయని పనిని ఆమె చేసింది. కూతురిని కాపాడుకోవడం కోసం ఆ తల్లి, భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటేరిలోని వజీమా నగర్ లో ప్రదీప్ (44), ప్రీతి (41) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు(20), ఒక కొడుకు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో…
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. వాటిని అధిగమిస్తేనే జీవితం సాఫీగా సాగుతోంది. అలాకాదు అని భార్య విసిగిస్తుందని, భర్త వేధిస్తున్నాడని హతమారుస్తూ పోతే సమాజంలో భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోతుంది. తాజాగా ఒక భార్య, భర్త విసిగిస్తున్నాడని అతి కిరాతకంగా హతమార్చింది. అంతేకాకుండా భర్త ప్రైవేట్ పార్ట్ ని కోసేసి మరీ హతమార్చిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. . సీతానగరం మండలం రఘుదేవపురం యనాదుల కాలనీలో నివాసముంటున్న ముత్యాలమ్మ, అబ్బులు…
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య, తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ, మహంకాళి లక్ష్మీ భార్యాభర్తలు. 2014 లో గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ ఒక ఆటో కొనుగోలు చేసి నడుపుతున్నారు. అప్పటినుంచి బాలరాజ్ కన్ను మహంకాళి లక్ష్మీపై పడింది. కొన్నిరోజుల్లో ఆమె కూడా బాలరాజ్ పై…
వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పరాయివారిపై ఉన్న మోజుతో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా తమిళనాడులో ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చింది ఒక భార్య. సాంబార్ లో విషం కలిపి భర్తను చంపి, అనారోగ్యంతో కన్నుమూసినట్లు అందరిని నమ్మించింది. కానీ, చివరకు బంధువుల అనుమానంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47) కి కొన్నేళ్ల క్రితం సూర్య తో…
భార్య అంటే కోట్లమందికి పనిమనిషి.. ఇంకొంతమందికి శృంగారానికి మాత్రమే పనికొచ్చే వస్తువు.. అంతే తప్ప ఆమె మనసును అర్ధం చేసుకొనే భర్తలు ఎంతమంది.. రోజు ఇంటి పనులు చేస్తూ అలసిపోయిన ఆమెపై భర్త పెత్తనం చెలాయిస్తే.. శృంగారాన్నికి రావాలని హింసిస్తే.. ఆ బాధలను తట్టుకోలేక ఒక మహిళ.. భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విఠలాపూర్ గ్రామంలో ఎల్లయ్య(55) అనే వ్యక్తి భార్య నర్సవ్వ తో కలిసి నివసిస్తున్నాడు.…
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను…