Ahmad Vahidi: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన వ్యూహకర్తను రంగంలోకి దించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక నేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో IRGC పగ్గాలను బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ చేపట్టారు. READ ALSO: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..…