* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ * నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం * ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ * ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు…