పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడింది. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సీఎం మమతా బెనర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి ఆమె త్వరగా కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు �
ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం మరియు సరైన విచారణ జరగాలి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది.. నిజం బయటకు రావాలి.. యాంటీ కొలిజన్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు.
Vande Bharat Express : పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్లో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
From taking his political rivals to the head and making explosive remarks, West Bengal Chief Minister Mamata Banerjee has always been a news maker. And now, he is in the news once again for a unique reason – on his three-day visit to the hill town of Darjeeling in West Bengal, Mamata was seen making delicious fuchka – or water puri – dishes!