తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డింగ్ కు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్లోని దుర్గంచెరువులో తొలి వాటర్ స్కూల్ను ప్రారంభించింది. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కయాకింగ్, సెయిలింగ్, విండ్సర్ఫింగ్ , స్టాండ్-అప్ పాడిల్ బోర్డింగ్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన వాటర్ స్కూల్, పిల్లలకు అనేక వాటర్ స్పోర్ట్స్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.