సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్గా పేరు తెచ్చుకున్నా బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలిసిందే. వాటిలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలాంటి సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించే వివేక్ రంజన్ అగ్ని హోత్రి మరొక సెన్సేషనల్ ప్రాజెక్టు ‘ది ఢిల్లీ ఫైల్స్’ తో రాబోతున్నాడు.…
ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, మరియు ది వ్యాక్సిన్ వార్ వంటి అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన తర్వాత, జాతీయ అవార్డు-విజేత చిత్రనిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరొక ప్రాజెక్ట్ ది ఢిల్లీ ఫైల్స్ కోసం పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్తో కలిసి మరోసారి నిర్మిస్తున్నారు. ప్రశంసలు మరియు బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాణంలో తన కీలక పాత్రకు పేరుగాంచిన అగర్వాల్ తన బ్యానర్ అభిషేక్ అగర్వాల్…
Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అంతే వాడీవేడీగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బదులిచ్చాడు. యేడాది గడిచినా 'కశ్మీర్ ఫైల్స్' చిత్రం అర్బన్ నక్సలైట్స్ కు కంటికి కునుకు లేకుండా చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు.
Vivek Ranjan Agnihotri: కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సినిమాలను ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన చివరికి అందరి మెప్పు పొంది హిట్ సినిమాగా నిలిచింది.
'పుష్ప' చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న సుకుమార్ ను 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శక నిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. దీనితో ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది!
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అత్యంత పాశవికంగా ఇద్దరు మతోన్మాదులు హత్య చేయడాన్ని యావత్ దేశం ఖండిస్తోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్శ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే కారణంతో మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు దుండగులు గొంతు కోసి తలవేరు చేసి చంపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రముఖులతో పాటు…