కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ వున్నా విషయం తెలిసిందే.. ఆయన ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ అయ్యేలా చూసుకుంటాడు. ‘పందెం కోడి, పొగరు, భరణి, వాడు వీడు, అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా విశాల్ తన 32వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆగస్ట్ 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో ఈ…