Home
Virosh
Virosh News
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ‘విరోష్’. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్నల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం సినిమాల్లోనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్మెంట్లలోనూ ఈ జోడీ గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ వెండితెర జంట ఇన్స్టాగ్రామ్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించి వార్తల్లో నిలిచింది. విజయ్, రశ్మిక కలిసి నటించిన ‘ఎయిర్బీఎన్బీ’ (Airbnb) కపుల్ యాడ్ ప్రస్తుతం… -
CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఒక్కటైన వేళ, వారి ఇంట సందడి అంబరాన్ని అంటుంది. ఇటీవల రాజస్థాన్లో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయ్ నివాసానికి చేరుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులకు పూలబోకే అందజేసి… -
ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..
‘విరోష్’ (విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న) వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. నేడు విజయ్ స్వగ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మరోవైపు విరోష్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు తమ సన్నిహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో మార్చి 4వ తేదీ సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. Also Read : Nikhil : నిఖిల్ ‘స్వయంభు’..… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
కేరళ స్టోరీ-2 రిలీజ్కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు.. విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు… -
ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!
ViRosh: టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26)న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం 24 గంటలు గడవకముందే ఈ జంట ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!…
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!