Virinchi Hospitals : విరించి ఆసుపత్రి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకమైన ఆరోగ్య సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక EWS (Economically Weaker Section) Facility / ఎకనామికల్ వీకర్ సెక్షన్ సేవలను శ్రీమతి మాధవిలత కొంపెల్ల గారు ఈ రోజు ప్రారంభించారు. వార్షిక ఆదాయం ₹8 లక్షల కంటే తక్కువ కలిగిన కుటుంబాలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను చౌకగా అందించడం ఈ వెసులుబాటుకు ప్రధాన ఉద్దేశ్యం. విస్తృత సేవలు…
కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా.. అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది సర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక…