అంతరిక్షంలోకి ప్రయాణించేవారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతున్నది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇటీవలే అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ట్రయల్స్ ను నిర్వహించింది. ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించడంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అంతరిక్ష ప్రయాణాలకు వర్జిన్ సంస్థ సిద్దమైంది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించింది. ఆసక్తిగల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను నిర్ణయించింది. Read: Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి…