స్వాతంత్ర్యోద్యమంలో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసిన వినాయకుడికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగింది. భారతీయులను బానిసల్లాగా మార్చి దాదాపు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ ని దేశం నుంచి తరమాలని పూనుకున్న బాలగంగాధర్ తిలక్..
వినాయక చవితి వచ్చింది అంటే దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గణపయ్యలను తయారు చేసి వాటికి అంగరంగవైభవంగా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలు నిర్వహించి నిమర్జనం చేస్తారు. హిందువుల తొలి పండుగ కావడంతో ప్రధాన్యత ఉంటుంది. ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో ఓ బోజ్జగణపయ్యలకు దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా జపాన్లో ఉన్న వినాయక మందిరం వెరీ స్పెషల్గా ఉంటుంది. జపాన్లోని గణపతిని కాంగిటెన్ అని పిలుస్తారు. జపాన్ రాజధాని టోక్యోలోని అతి…