కరోనా, ఓమిక్రాన్, డెల్టా వంటి వైరస్ ల కారణంగా పరిస్థితులు చాలా రాష్ట్రాలలో అదుపులో లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలను దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. అయితే… ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే మూవీని విడుదల చేస్తామని స్పష్టం చేసిన ‘విక్రాంత్ రోనా’ నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ సైతం ఇప్పుడు తమ సినిమా రిలీజ్…