సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి అని నమ్మే దర్శకుడు మణిరత్నం.. తన తదుపరి చిత్రం కోసం ఒక క్రేజీ కాస్టింగ్ను సెట్ చేశారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్ సేతుపతి, సహజ సిద్ధమైన నటనతో మెప్పించే సాయి పల్లవి మొదటిసారి ఈ సినిమాలో జతకట్టబోతున్నారు. మద్రాస్ టాకీస, లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Also Read :Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా…