Home
Vigilence
Vigilence News
-
Electricity Meters: మీటర్ల వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది
ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగం పైనా ఆకస్మిక తనిఖీలు చేయాలి. విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర పోషించాలి. మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు. అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త…
తాజావార్తలు
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
-
Bathroom Cleaning Tips: మీ బాత్రూమ్ గార పట్టిందా? ఇలా చేస్తే పది నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయొచ్చు!
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు