తెలుగు చిత్రపరిశ్రమలో యూత్ లో చక్కటి ఫాలోయింగ్ ఉన్న యువహీరో నాగశౌర్య. ఈ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం…