సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. కంటెంట్, మేకింగ్ పరంగా దీనికి యూనివర్సల్ రీచ్ ఉందని సందీప్ కిషన్ చెబుతున్నాడు.
Veera Simha Reddy: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో నటించింది..
Gopichand Malineni : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్కు రెడీ అయ్యింది. వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉన్ని ముకుందన్ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు!
వరలక్ష్మీ శరత్ కుమార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం మూడో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెలలో హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.