ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. మిగతా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను…