జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన తమిళ లిరిసిస్ట్ వైరముత్తుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ (X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ అభినందనల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వివాదానికి దారితీసింది. వైరముత్తుపై గతంలో వచ్చిన ‘మీటూ’ ఆరోపణలను ప్రస్తావిస్తూ గాయని చిన్మయి శ్రీపాద పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైరముత్తును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై చిన్మయి స్పందిస్తూ.. “గౌరవపూర్వకంగానే చెబుతున్నాను, వైరముత్తు అసలు నైజం పవన్…
ఆయన పేరే వైరముత్తు. అందుకేనేమో చాలా మందికి అతడితో వైరం ఏర్పడింది. అఫ్ కోర్స్, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా అంతే సీరియస్ లెండీ! తమిళ గీత రచయిత వైరముత్తు వివాదం గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయనపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలతో ‘మీ టూ’ వ్యవహారం మొదలైంది. తరువాత దాదాపు 16 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అయితే, అవేవీ ఆయన్ని జైలుకో, కోర్టుకో తీసుకెళ్లలేకపోయాయి. కానీ, వైరముత్తు…