ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఒక యువకుడిని కారు టాప్ పై ఉంచి 8 కిలోమీటర్లు నడిపిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడికి మరో కారులో ఉన్న కొంతమంది వ్యక్తులతో వివాదం ఉండడంతో ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. Read Also: Pushkar Fair 2025: పుష్కర్ మేళాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా 23 కోట్ల గేదె, 15 కోట్ల గుర్రం పూర్తి వివరాల్లోకి…