Union Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ.. ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్ను మూడు ప్రధాన కర్తవ్యాల (Duties) ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం…
Budget 2026 Expectations: దేశం మొత్తం ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై ఎంతో మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ 2026 భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవబోతోంది. బడ్జెట్ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం దాకా పార్లమెంట్లో జరిగే ప్రసంగం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈసారి బడ్జెట్ ఒక మధ్య దశలో వస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం విస్తృతంగా ఖర్చు…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2026-2027 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు, టెక్ పరిశ్రమలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ ధరలు పెరుగుతాయా? అని చర్చలు ఊపందుకున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్, డిజిటల్గా మారుతున్న ప్రజల దైనందిన జీవితాల్లో స్మార్ట్ఫోన్లు ఒక అవసరంగా మారుతున్నందున, వినియోగదారులు, నిపుణులు, స్మార్ట్ఫోన్ తయారీదారులు సహా అనేక మంది వాటాదారులు బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also…
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో రీక్యాంప్ ఉంటుందని అంచనాలు. ఇది GST మోడల్తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ జియోపాలిటికల్ అస్థిరతల నేపథ్యంలో.. ఆర్థిక వేగాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.
Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ…