వైఎస్సార్ జిల్లా చిలమకూరు, ఎర్రగుంట్ల వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలలో కాంట్రాక్ట్ పనులు అన్నీ తమకే ఇవ్వాలంటూ ఫ్లైయాష్ లారీలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను నిలిపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయవద్దంటూ సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో.. లారీలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో.. చిలమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి ఇప్పటికే పూర్తిగా…
జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరాడు.. నమ్మశక్యం కావడం లేదు.. కానీ ఇదీ నిజం... ప్రత్యర్థులైనా.. అధికారుపై అయినా గుడ్లు ఉరిమి చూస్తూ భయపెట్టే జేపీ.. క్షమాపణాలు చెబుతూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది... దీంతో, ఫ్లైయాష్ వివాదంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్జి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది..
Cement Price Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13 శాతం పెంచాయి.