ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం బరేలీ డివిజన్లో అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయింది.
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు…