భారత్తో తలపడిన తర్వాత పాకిస్తాన్కు కొత్త సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా విజృంభిస్తున్నాయి. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. వార్ అబ్జర్వర్ నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్లోని డాంగేట్ చెక్పాయింట్పై టిటిపి దాడి చేసి 20 మంది పాకిస్తానీ సైనికులను చంపింది. బలూచ్ల దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారు. Also Read:India Pak War : భయానక సైరన్..…