ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగ సెలవులకు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. అలాగే, ఈ నెల 23వ తేదీ తిరుగు…
రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. బైక్పై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి అనుసరిస్తూ ఆర్టీసీ బస్సులో ఒంటికాలితో వెళ్తున్నారు. అక్కడక్కడ ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.