Inter Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్లో 489126 మంది, సెకండియర్లో 507949 మంది కలిపి మొత్తం 997075 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…