జనగామ జిల్లా పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్ బాలిక బానోతు దీపిక, 22 సంవత్సరాల గుగులోతు రాజుగా గుర్తించారు. పల్లిప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చి అమ్మాయికి బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ప్రియుడు పురుగుల మందు తగినట్టు స్థానికుల అనుమానం…