ఒకప్పుడు పొద్దున్నే లేవగానే వేప పుల్లలో, బొగ్గు, లేదా ఉప్పుతో పళ్ళను కడిగే వారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. దాంతో పాటుగా జనాల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దాంతో రకరకాల పేస్ట్ లు అందుబాటులోకి వచ్చాయి.. పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా తయారు చేసిన పేస్ట్ ను వాడటం వల్ల శరీరంలో సోడియం పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని…
ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని వదిలించుకోవడానికి ఫేస్ క్రీమ్ లు వాడతారు. మరికొందరు ఇంటి చిట్కాలు వాడతారు. మొటిమల నివారణకు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో టిప్ వాడుతుంటారు. అందులో ఒకటి మొటిమలపై టూత్పేస్ట్ని రాయడం. దీనిని రాస్తే మొటిమలు మాయమవుతాయని చెబుతారు.