పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ అలాగే నేపధ్య సంగీతం అందించిన తమన్ ఈ ఈవెంట్ కి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Also Read…
Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటుంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ నెట్టింట వైరల్గా మారింది. READ ALSO:…
Jagapathi Babu: జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ తరుణంలో ఒక సీనియర్ హీరో ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నటించాలనే సంచలన నిర్ణయం తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి అనుభవాలను, ఎదురైన సవాళ్లను జగపతి బాబు పంచుకున్నారు. READ ALSO: Maa Inti Bangaram:…