టాలీవుడ్లో దర్శకుడు హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ నుంచి ‘డిజె’ వరకు వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యూజికల్ హిట్లను అందించారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు వినిపిస్తుండగా తాజా పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. Also Read : Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్.. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్…