గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు. Also Read : Jr.NTR…
గ్లాడియేటర్ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్స్ సునామి సృష్టించింది.. బాక్సాఫీసు వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా గ్లాడియేటర్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని…