Hyderabad: హైదరాబాద్ టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల భవనం నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా…