Earthquake : దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైంది. మణిపూర్లోని ఉఖ్రుల్లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది.